తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లిలో ఓ కుటుంబం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటనలో వసంత (35) నవ్య (15) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల వల్లే కుటుంబం ఆత్మహత్య యత్నం చేసినట్లు భావిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
0 Comments