Ad Code

శబరిమలలోని ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడి ఒకరు మృతి


కేరళలోని శబరిమలలో హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన స్వాములు ప్రయాణిస్తున్న బస్సు పంపా నదికి 15 కి.మీ దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతి చెందగా, 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు అయ్యాయి. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu