హైద్రాబాద్ లో ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి నేడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పీవీ ఎక్స్ ప్రెస్ వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ఇదే.
0 Comments