హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాములు పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ చేయగా పాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు పాముల విక్రయాలు జరుగుతున్నాయా లేక ఎందుకు ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారనే దానిపై ఆరాదీస్తున్నారు.
0 Comments